33.2 C
Hyderabad
Tuesday, April 7, 2026
spot_img

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 114 చెరువులకు సాగునీరు- అమిలినేని

వెనుకబడిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 114 చెరువులకు సాగునీరు అందిస్తామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. వైసీపీ అరాచక పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు వచ్చే ఎన్నికలలో టీడీపీని గెలిపించేందుకు ఉత్సాహంగా ఉన్నారన్నారు. కుందుర్పిలో అమిలినేని రోడ్‌షో నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. ప్రజలు తనను ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించాలని అమిలినేని అభ్యర్థించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్