34.7 C
Hyderabad
Saturday, May 17, 2025
spot_img

బంగ్లాతో టెస్ట్ సిరీస్ భారత్ కైవసం.!-రెండో టెస్ట్‌లోనూ భారత్ విజయం.!

  • అతికష్టం మీద విజయలక్ష్యం సాధించిన భారత్

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో భారతజట్టు అతి కష్టం మీద గెలిచింది. సీరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. భారత జట్టు విజయలక్ష్యం కేవలం 145 పరుగులు కాగా, టాప్ ఆర్డర్ అంతా విఫలం కావడంతో శ్రేయాన్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్… తమ ఇన్నింగ్స్‌ను విజయ లక్ష్యం వరకూ కొనసాగించారు. 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును మరో వికెట్ కోల్పోకుండా ముందుకు నడిపించారు. శ్రేయాన్ అయ్యర్ 29 పరుగులు, అశ్విన్ 42 పరుగులు చేశారు.

భారత్ మొదటి ఇన్సింగ్స్ 314 పరుగులు, రెండో ఇన్సింగ్స్‌లో 7 వికెట్లకు 145 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ మొదటి ఇన్సింగ్స్‌లో 227 పరుగులు, రెండో ఇన్సింగ్స్‌లో 231 పరుగులు చేసింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్