24.7 C
Hyderabad
Tuesday, February 11, 2025
spot_img

ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోంది – హరీష్‌ రావు

కాంగ్రెస్‌ ప్రభుత్వం డైవర్షన్‌ రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు తాము భయపడేది లేదన్నారు. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్‌ వేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఫార్ములా రేసింగ్‌ ద్వారా రాష్ట్ర ప్రతిష్ఠ పెంచాలని కేటీఆర్‌ ప్రయత్నించారని అన్నారు. రేసింగ్‌తో రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప.. ఆయన తన సొంత ప్రయోజనాల కోసం ఏమీ చేయలేదన్నారు. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టి ప్రజల దృష్టి మరల్చారని కాంగ్రెస్‌ ప్రభుత్వం చూస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు.

Latest Articles

విజయ్ దేవరకొండ- దిల్ రాజు సినిమాకు ఆడిషన్స్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో మరో క్రేజీ మూవీలో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్