31.1 C
Hyderabad
Monday, June 9, 2025
spot_img

వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ గుడ్‌బై

పార్టీ కార్యకర్తలు, నాయకుల కష్టాలను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి పట్టించుకోలేదని భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ తనను చిన్నచూపు చూశారని తెలిపారు. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు ఆయన గుడ్‌బై చెప్పారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు. రాబోయే రోజుల్లో ప్రజల అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పార్టీకి వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకుంటానన్నారు గ్రంధి శ్రీనివాస్.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్