24.2 C
Hyderabad
Monday, November 3, 2025
spot_img

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

వరుసగా దిగివచ్చిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. తులం బంగారం రేటు ఇవాళ 250 రూపాయలకుపైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు పెరగడమే ఇందుకు కారణం గా తెలుస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 270 పెరిగి రూ. 72 వేల 700 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 250 పెరిగి రూ. 66 వేల 650 వద్దకు చేరింది. ఇక, వెండి కూడా బంగారం దారిలోనే నడిచింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర 15 వందలు మేర పెరిగింది. దీంతో కిలో వెండి రేటు ప్రస్తుతం రూ. 97 వేల 500 స్థాయికి చేరింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్