మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

వరుసగా దిగివచ్చిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. తులం బంగారం రేటు ఇవాళ 250 రూపాయలకుపైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు పెరగడమే ఇందుకు కారణం గా తెలుస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 270 పెరిగి రూ. 72 వేల 700 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 250 పెరిగి రూ. 66 వేల 650 వద్దకు చేరింది. ఇక, వెండి కూడా బంగారం దారిలోనే నడిచింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర 15 వందలు మేర పెరిగింది. దీంతో కిలో వెండి రేటు ప్రస్తుతం రూ. 97 వేల 500 స్థాయికి చేరింది.

Latest Articles

నయా ద్రావిడవాదంతో విజయ్ సరికొత్త మార్పు తీసుకురానున్నారా?

తమిళ రాజకీయాల్లో అత్యంత అనూహ్యంగా దూసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన దళపతి విజయ్.. తన రాజకీయ పంథాను ఒక సరికొత్త దిశలో నడిపిస్తున్నారు. ద్రావిడ పార్టీల ఆరు దశాబ్దాల ఆధిపత్యానికి తెరదించిన ఆయన.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్