28.7 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ, సినీనటి జయప్రద

   తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ జయప్రద దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆమె శ్రీనివాసుని సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయం అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల జయప్రద మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాగుండాలని, ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని స్వామివారిని కోరుకున్నానని అన్నారు. బీపీపీ తరఫున తనను ప్రచారానికి పిలిస్తే తప్పకుండా చేస్తానని జయప్రద తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్