26.2 C
Hyderabad
Friday, January 16, 2026
spot_img

పార్టీ బలోపేతంపై ఫోకస్‌ చేసిన మాజీ సీఎం జగన్

పార్టీ బలోపేతంపై ఫోకస్‌ చేసిన మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి .. వరుసగా జిల్లాల నేలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా నేడు ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. వచ్చే నెల మూడోవారం నుంచి జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే జిల్లా నేతలతో ఆయన సమావేశమవుతున్నారు.

ఈ సమావేశానికి అనంతపురం జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఛైర్మన్లు పాల్గొంటారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొనబోతున్నారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేస్తారు జగన్‌. ఇప్పటికే ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి సిద్ధమయ్యారు. నేతలకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్