25.7 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

జగిత్యాలలో కుండపోత.. తడిసిన ధాన్యంతో రైతుల ధర్నా

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోతగా కురిసిన వర్షాలకు చలగల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం అంతా తడిసిపోయింది. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన రైతన్నలు.. జగిత్యాల- నిజామాబాద్‌ జాతీయ ప్రధాన రహదారిపై బైఠాయించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేపట్టారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని తమ గోడు వెళ్లబోసుకున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్