37 C
Hyderabad
Sunday, April 20, 2025
spot_img

మంత్రి తుమ్మలతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్లు భేటీ

ఈ రోజు సచివాలయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలని కలవడం జరిగింది. ఈ సందర్భంగా సహకార సంఘాల పాలకవర్గ పదవీకాలం ఈ నెలలో ముగియనున్న నేపథ్యంలో, వారి పదవీకాలాన్ని పొడిగించాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు. మంత్రి స్పందిస్తూ, ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పదవీకాల పొడగింపుకు కృషి చేస్తానన్నారు.
అలాగే, సీతారామ ఎత్తిపోతలు, సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ సమగ్ర ప్రాజెక్ట్ నివేదికకు (డిపిఆర్) సంబంధించిన సాంకేతిక అనుమతుల దస్త్రం ఈ రోజు సాంకేతిక సలహా కమిటీ ముందుకు వెళ్లనున్న నేపథ్యంలో, ఈ అంశంపై ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి, ఇరిగేషన్ అడ్వైజర్, ఇరిగేషన్ సీఈలను కలిసి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

Latest Articles

ఆ విషయం తెలిసిన మరుక్షణం సంగీతం ఆపేస్తా: ‘షష్టిపూర్తి’ ఈవెంట్‌లో ఇళయరాజా

రూపేష్, ఆకాంక్షా సింగ్ హీరో, హీరోయిన్లుగా, ‘లేడీస్ టైలర్’ కపుల్ రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులుగా పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం‘షష్టిపూర్తి’. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్