కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ తల్లి నెత్తిన కిరీటం మాయం.. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయం.. తెలంగాణ రైతుల భూములు మాయం అంటూ ట్వీట్ చేశారు. టీఎస్లో ఎస్ మాయం.. ఖజానాలో కాసులు మాయం… మాయం చేయడం.. మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం నైజమని విమర్శించారు. ప్రజలకు చేసిందేమిటీ.. ప్రజలకు ఒరిగిందేమిటీ..జాగో తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు.
మాయం చేయడం.. మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం నైజం – కేటీఆర్
0
187
Previous article
Latest Articles
అల్వాల్లో నకిలీ ఫార్మా ఎక్సిపియెంట్స్ దందా.. రూ.70.56 లక్షల విలువైన స్టాక్ సీజ్
అల్వాల్లో ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్లపై అక్రమ లేబుల్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు బట్టబయలు చేశారు. జూన్ 12న ఆల్వాల్లోని డీకే ఫార్మాస్యూటికల్స్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఈ దాడెలంలొ...
- Advertisement -
- Advertisement -


