25.6 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

తిరుమలలో కలకలం రేపుతున్న నకిలీ సుప్రభాత సేవా టిక్కెట్ల విక్రయం

Tirumala | ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో నకిలీ సుప్రభాత సేవా టిక్కెట్ల విక్రయం కలకలం రేపింది. నకిలి టిక్కెట్లతో తిరుపతికి చెందిన దళారి వేణు అనే వ్యక్తి భక్తులను మోసం చేసినట్లు తేలింది. ఇతను హైదరాబాద్ కి చెందిన భక్తుల వద్ద 7 సుప్రభాత సేవా టిక్కెట్లకు రూ.30 వేలు వసూలు చేశారని విజిలెన్స్ అధికారులు తెలిపారు. అయితే తనిఖీ చేసే క్రమంలో టిక్కెట్లన్నీ నకిలీవని గుర్తించారు. ఈ ఘటనకు సంభందించి దళారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు.

Read Also: విజయవాడలో డ్రగ్స్ కలకలం… కీలక నిందితుడు అరెస్ట్

Follow us on:  YoutubeInstagram, Google News

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్