స్వతంత్ర వెబ్ డెస్క్: నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయల్దేరారు. రోడ్డు మార్గాన కేసీఆర్ వెళ్తున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు నాగర్కర్నూల్లోని తేజ గార్డెన్స్కు చేరుకోని.. అక్కడే భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2:30కు తేజ గార్డెన్ నుంచి రోడ్డు మార్గాన మూడున్నరకు నార్లాపూర్ కంట్రోల్ రూమ్కు చేరుకుంటారు. అనంతరం కంట్రోల్ రూమ్లోకి ప్రవేశించి, మహాబాహుబలి మోటర్లను ఆన్ చేస్తారు. సాయంత్రం 4 గంటలకు నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు కోల్లాపూర్లోని పాలమూరు యూనివర్సిటీ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి ప్రగతి భవన్కు చేరుకుంటారు.
కొల్లాపూర్కు బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్..
0
281
Latest Articles
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా... ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది....
- Advertisement -
- Advertisement -


