స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం భీమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. లంక నుంచి కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా గోదావరి నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు గల్లంతు అవ్వగా.. మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. అధిక లోడు కారణంగానే ఈ పడవ మునిగినట్లు గుర్తించారు.
గోదావరిలో పడవ బోల్తా.. ఇద్దరు గల్లంతు
0
469
Previous article
Latest Articles
ఆస్పత్రిలో పవన్ ను పరామర్శించా.. అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడారు- చంద్రబాబు
ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర గేట్లు కొట్టుకు పోతే 34 గేట్లు పునరుద్ధించామని చెప్పారు. 12...
- Advertisement -
- Advertisement -


