29 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

గోదావరిలో పడవ బోల్తా.. ఇద్దరు గల్లంతు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం భీమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. లంక నుంచి కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా గోదావరి నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు గల్లంతు అవ్వగా.. మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. అధిక లోడు కారణంగానే ఈ పడవ మునిగినట్లు గుర్తించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్