మోదీ ప్రభుత్వం ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2020లో మోదీ NEP-2020 నూతన జాతీయ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా విద్యార్థులు కనీసం రెండు ప్రాంతీయ భాషలను నేర్చుకునేలా ప్రోత్సాహం ఇచ్చారని కిషన్ రెడ్డి చెప్పారు. భాషల ప్రాముఖ్యతను తీసుకుని, మోదీ ప్రభుత్వం దేశంలో ప్రాంతీయ భాషలను మరింత ప్రోత్సహించడానికి కృషి చేస్తోందని ఆయన అన్నారు. మన రాజ్యాంగంలో 14 అధికార భాషలు ఉండేవని… కానీ.. మోదీ ప్రభుత్వం వచ్చాక 21 భాషలకు అధికారిక స్థానం దక్కిందని కిషన్ రెడ్డి చెప్పారు.
బీజేపీ ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తుంది – కిషన్రెడ్డి
0
196
- Tags
- bjp leader kishan reddy
- bjp minister kishan reddy
- CM Revanth Reddy
- cm revath reddy latest
- G Kishan Reddy
- g kishan reddy interview
- g kishan reddy statement
- kishan reddy
- kishan reddy in telanagan
- kishan reddy interview
- kishan reddy latest news
- kishan reddy launch helpline
- kishan reddy oath as minister
- kishan reddy speech
- revath reddy vs kcr
- special story on kishan reddy
- telangana bjp mp kishan reddy
- Union Minister Kishan Reddy
Previous article
Next article
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


