24.2 C
Hyderabad
Tuesday, January 13, 2026
spot_img

Rythu Bhima: రైతులకు బిగ్ అలర్ట్.. రైతుబీమా దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రైతులకు బిగ్ అలెర్ట్. రైతుబీమాకు దరఖాస్తు చేసుకోడానికి నేడే చివరి తేదీ. దీనితో అర్హులైన రైతులు సంబంధిత పత్రాలను అధికారులకు సమర్పించి అప్లై చేసుకోవచ్చు.  ఈ ఏడాది జూన్ 18లోపు పట్టా పాసు పుస్తకాలు పొందిన వారు తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)ని సంప్రదించి రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చు. తమ పేరిట భూమి పట్టా అయిన 18 నుంచి 59 ఏళ్ల వరకు వయసు గలవారు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రైతుబీమాకు దరఖాస్తు చేస్తున్న వారు ఏ కారణంగా చనిపోయినా రూ.5 లక్షల పరిహారంను ప్రభుత్వం అందిస్తుంది.  ఈ మేరకు LICతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రైతు చనిపోయిన 10 నుంచి 20 రోజుల్లోనే ఈ సాయాన్ని రైతుకు చెక్కు రూపంలో అందజేస్తారు. కాగా చనిపోయిన వ్యక్తి పేరిట గుంట భూమి ఉన్నా కూడా ఈ సాయం అందనుంది. బాధిత కుటుంబానికి భరోసానిచ్చేలా ఈ సాయాన్ని సర్కార్ అందజేస్తుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్