26.3 C
Hyderabad
Thursday, June 19, 2025
spot_img

ఏపీ జనంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది: నందమూరి బాలకృష్ణ 

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బాలకృష్ణ స్పందించారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని.. ఏపీ జనంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఈ రోజు నుంచి తెలుగుదేశం విజయదుందిభి మొదలైందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకమీదట కూడా ఇలానే ఉంటుందన్నారు.

Read Also: నేడు ఢిల్లీ విమానాశ్రయానికి రామ్ చరణ్.. అనంతరం ప్రధానితో భేటీ

Follow us on:   Youtube   Instagram

 

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్