25.7 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

ఏపీ జనంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది: నందమూరి బాలకృష్ణ 

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బాలకృష్ణ స్పందించారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని.. ఏపీ జనంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఈ రోజు నుంచి తెలుగుదేశం విజయదుందిభి మొదలైందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకమీదట కూడా ఇలానే ఉంటుందన్నారు.

Read Also: నేడు ఢిల్లీ విమానాశ్రయానికి రామ్ చరణ్.. అనంతరం ప్రధానితో భేటీ

Follow us on:   Youtube   Instagram

 

 

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్