Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

కాసేపట్లో సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తుది దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలోనే సహనిందితుడిగా భావిస్తున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని పలుమార్లు విచారించిన సీబీఐ.. నేడు మళ్లీ విచారించనుంది. ఈనెల 16వ తేదీనే విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వగా.. ముందస్తు షెడ్యూల్‌లో భాగంగా ఇతర కార్యక్రమాలు ఉన్నాయంటూ నాలుగు రోజులు గడువు కోరారు. దీంతో ఆయన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన అధికారులు ఇవాళ హాజరుకావాలని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో సీబీఐ నోటీసులపై సుప్రీంకోర్టును అవిశాన్ రెడ్డి ఆశ్రయించారు. సీబీఐ విచారణ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే రెండు వారాల తర్వాత ఈ పిటిషన్ పై విచారణ చేపడతామని న్యాయస్థానం తెలిపింది. దీంతో అవినాశ్ కచ్చితంగా సీబీఐ విచారణకు వెళ్లాల్సి ఉంది. దీంతో అవినాశ్‌ విచారణకు హాజరవుతారా? లేదా? విచారణకు హాజరైతే అరెస్ట్ చేస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్