25.8 C
Hyderabad
Thursday, June 19, 2025
spot_img

రైతులతో కలిసి ట్రాక్టర్ నడిపిన సీఎం జగన్

స్వతంత్ర, వెబ్ డెస్క్: వైఎస్సార్ యంత్ర సేవా పథకం రెండో విడత మెగా మేళాను సీఎం జగన్ ఇవాళ ఉదయం గుంటూరులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రూ. 361.29 కోట్లు విలువచేసే 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతులకు ఆయన పంపిణీ చేశారు. అంతేకాకుండా 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా అందజేశారు. అనంతరం రైతులతో కలిసి కాసేపు సరదాగా ట్రాక్టర్ తోలారు.

అనంతరం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. రైతులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే తన లక్ష్యమని. అన్నదాతలకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇందుకోసం వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం తీసుకొచ్చామన్నారు. అలాగే ప్రతీ ఆర్బీకే పరిధిలో తక్కువ ధరకు యంత్ర పనిముట్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే అక్టోబర్‌లో 7లక్షల మందికి లబ్ధి చేకూరేలా యంత్రాలు అందిస్తామని జగన్ వెల్లడించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్