24.2 C
Hyderabad
Monday, November 3, 2025
spot_img

Somu Veerraju |సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ

రాష్ట్రంలో నెలకొన్న అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యపై సీఎం జగన్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Veerraju) లేఖ రాశారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలు వివరిస్తూ.. వీరి పరిష్కారంపై శ్వేత పత్రం ప్రకటించాలని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పరిష్కరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని.. సీఎంగా ఎన్నికై మూడున్నరేళ్ల దాటినా ఎందుకు ఇంకా ఈ సమస్యను పరిష్కరించలేదని ప్రశ్నించారు.

Read Also: ‘ప్రాజెక్ట్ K’ లో భారీ పారితోషికం అందుకుంటున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ.. ఎంతంటే?

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్