వైసీపీ నేతలకు దిమాక్ ఖరాబ్ అయిందంటూ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు దిమాక్ ఉంటే కక్కిన కూటికోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నారని విమర్శించారు.. నిజంగా దిమాక్ ఉంటే హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.. వైసీపీలో గెలిచిన కార్పొరేటర్లను ఎందుకు డబ్బులు పెట్టి సంతలో పశువులను కొన్నట్లు కొంటున్నారని ప్రశ్నించారు. నిజంగానే దిమాక్ లేదనుకుంటే కక్కిన కూటికోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేంద్రమంత్రి పెమ్మసాని వ్యాఖ్యలపై అంబటి రాంబాబు ఆగ్రహం
0
183
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


