24.2 C
Hyderabad
Saturday, January 17, 2026
spot_img

వైసీపీ అరాచకాలకు నటి జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనం – బుద్ధా వెంకన్న

వైసీపీ అరాచకాలకు నటి జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఆడుదాం ఆంధ్రా అని కోట్లు దోచుకున్నారని చెప్పారు. ఆడుదాం ఆడవాళ్లతో అని అమాయక మహిళల జీవితాలు నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు జిత్వానీ కేసులో ఐపిఎస్ అధికారుల పాత్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. గత జగన్‌ పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు. చంద్రబాబు పాలనకి, జగన్‌ పాలనకు చాలా తేడా ఉందన్నారు. కుక్కల విద్యాసాగర్‌ కేసు పెడితే ఐపీఎస్‌లు పరుగులు పెట్టారన్నారు. ఛీటింగ్‌ కేసులో పోలీసులు త్వరగా స్పందించడం అభినందనీయమని.. ఇతర కేసుల్లో ఇలా ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే ఈ వ్యవహారమంతా నడిపారని బుద్ధా వెంకన్న తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్