Myanmar | మయన్మార్ ను భీకర దాడులు అతలాకుతలం చేశాయి. దేశంలో సైనిక పాలనకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసన ర్యాలీ చెప్పట్టారు. దీంతో ఆ ప్రజలపై సైన్యం వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 100 మంది పౌరులు మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాన్బలు పట్టణం పాజిగ్యీ గ్రామ శివారులో నిర్మించిన నూతన భవనం ప్రారంభోత్సవం కోసం ప్రభుత్వ వ్యతిరేక బృందాల వ్యక్తులు, స్థానికులు వచ్చారు. అక్కడకి చేరుకున్న వీరు నిరసనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక బృందాలపై విమానం, హెలికాప్టర్ తో సైన్యం దాడులు చేసింది.
మయన్మార్ లో వైమానిక దాడి… 100 మంది పౌరులు మృతి
0
667
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


