29.7 C
Hyderabad
Tuesday, May 14, 2024
spot_img

మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు అరెస్ట్ వారెంట్ జారీ

AP News |అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు విజయవాడ ప్రజాప్రతినిధుల విచారణ చేసే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019లో తనపై చేసిన వ్యాఖ్యలకు పరువునష్టం కేసు వేశారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. అయితే ఈ కేసులో వాయిదాలకు హాజరు కాకపోవడంతో… కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అనంతపురం టూ టౌన్ పీఎస్, గోరంట్ల పోలీస్ స్టేషన్ కు అరెస్ట్ వారెంట్లను రెఫర్ చేసింది.

Read Also:  నిన్న కాంగ్రెస్ లో చేరిన డిఎస్.. నేడు రాజీనామా

Follow us on:   Youtube ,   Instagram

Latest Articles

2024 ఏడాది ప్రత్యేకత ఏమిటో తెలుసా ?

  అంతర్జాతీయంగా ఇది ఎన్నికల నామ సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలున్నాయి. ఒకే ఏడాది ఇన్ని దేశాల్లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి అంటున్నారు అంతర్జా తీయ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్