తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు ఆగ్రహం.. మధ్యాహ్నం తిరుపతికి సీఎం

తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యల్లో విఫలమైన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. పండుగ వేళ ఇలాంటి విషాదకర ఘటనలపై చింతిస్తున్నామన్నారు. బాధితులకు సత్వర సహాయక చర్యలను స్వయంగా అందించేందుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం టీటీడీ పోలీసు అధికారులతో నిరంతరం మంత్రి ఆనం సమీక్షిస్తున్నారు.

ఇవాళ సీఎం చంద్రబాబు తిరుపతికి వెళ్లనున్నారు. మ.12 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. తొక్కిసలాటలో గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించనున్నారు.

మరోవైపు సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరుపతికి ముగ్గురు మంత్రులు బయల్దేరారు. మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్‌, సత్యకుమార్‌ యాదవ్ తిరుపతికి వెళ్లనున్నారు. క్షతగాత్రులకు సహాయక చర్యలు, వైద్యసేవలను పర్యవేక్షించనున్నారు మంత్రులు.

Latest Articles

బేగంపేట్ రైల్వేస్టేషన్‌లోకి వర్షం నీరు

హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి బేగంపేట్‌ రైల్వే స్టేషన్ లోపలకు వర్షం నీరు చేరింది. వర్షం నీళ్లు లోపలికి చేరడంతో ప్రయాణికులు, స్టాఫ్ ఇబ్బందులు పడ్డారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్