రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓవైపు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా, ఇరు పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా, ఇరు వర్గాల పార్టీల నాయకులు ఎదురెదురు పడడంతో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకరిని చూసి మరొకరు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించి పక్కకు తప్పిం చారు.
ఎన్నికల ప్రచారంలో ఎదురుపడ్డ డీకే అరుణ, వంశీచంద్ రెడ్డి
0
180
Previous article
Latest Articles
ఐపీఓతో 75 బిలియన్ డాలర్లను సమీకరించి చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్
అతిపెద్ద ఐపీఓతో స్సేస్ ఎక్స్ సంస్థ చరిత్ర సృష్టించింది. అతిపెద్ద పబ్లిక్ కంపెనీల సరసన చేరింది. సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నారు. గురువారం...
- Advertisement -
- Advertisement -


