27.2 C
Hyderabad
Thursday, October 23, 2025
spot_img

సోము వీర్రాజు సమక్షంలో బీజేపీలో చేరిన 40 మంది వైసీపీ నేతలు

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు సమక్షంలో వైసీపీ, ఇతర పార్టీల నేతలు 40 మంది కమలం పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో బీజేపీ నిడదవోలు రూరల్ మండలం అధ్య క్షులు మాట్ల వెంకట దుర్గారావు ఆధ్వర్యంలో వారు కమలం తీర్థం తీసున్నారు. దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం బీజేపీతోనే సాధ్యం అవుతుందని సోము అన్నారు. మనదేశ ఖ్యాతిని నలు మూలలా చాటిన ఏకైక వ్యక్తి మోదీ అని చెప్పారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుబాటి పురందేశ్వరి, కందుల దుర్గేష్‌ను గెలిపించాలని వీర్రాజు పిలుపునిచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్