22.9 C
Hyderabad
Monday, February 10, 2025
spot_img

త్రివేణి సంగమంలో మోదీ పుణ్యస్నానం

ప్రధాని నరేంద్ర మోదీ .. బుధవారం ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రపంచలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న మోదీ.. త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానం ఆచరించారు. ఆయన వెంట ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఉన్నారు.

అంతకుముందు ప్రయాగ్‌రాజ్‌ విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీ అక్కడి నుంచి అరైల్‌ ఘాట్‌కు వెళ్లారు. ఘాట్‌ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం త్రివేణీ సంగమంలో ప్రధాని అమృత స్నానం ఆచరించారు. బోటులో ఆయన వెంట సీఎం యోగి కూడా ప్రయాణించారు.

Latest Articles

అర్జెంటినాలో అధికారులు అర్జంట్ గా చేస్తున్న పని ఏమిటో తెలుసా…? సరండీ నది సరౌండింగ్స్ క్లీనింగ్ కు ప్లానింగ్

పుణ్యభారతావనిలో ప్రతి పవిత్రవంతమైనది పూజార్హనీయమే అని పెద్దలు చెబుతారు. చెట్టులు, పుట్టలు, పువ్వులు, నదులు, నీళ్లు, గోవులు, పాములు...ఇలా అన్నింటిలో భగవత్ స్వరూపాన్ని చూసి ఆరాధిస్తాం. ఎవరిని చూస్తే..ఎవరు హాని చేస్తారో.. అని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్