26.2 C
Hyderabad
Tuesday, May 12, 2026
spot_img

రచ్చకెక్కిన వైఎస్ జగన్ కుటుంబ వివాదం

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబ వివాదం రచ్చకెక్కింది. ఆస్తులు తిరిగి ఇవ్వాలంటూ చెల్లెలు షర్మిలకు లేఖ రాశారు జగన్. అయితే జగన్ రాసిన లేఖకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు వైఎస్ షర్మిల. ఉమ్మడి ఆస్తుల్లో తన నలుగురు మనవళ్లకు సమాన వాటాలు దక్కాలన్నదే తన తండ్రి వైఎస్ఆర్ ఆకాంక్ష అని ఆమె గుర్తు చేశారు. తండ్రి వైఎస్సార్‌ ఆదేశాలకు అనుగుణంగా తాము నడుచుకుంటుంటే జగన్‌ మాత్రం ఆస్తులపై కన్నేశారని మండిపడ్డారు. అయితే తన కుటుంబ సమస్యలపై స్పందించారు వైసీపీ అధినేత జగన్. కుటుంబ కలహాలు అందరి ఇళ్లలో ఉండేవేనన్నారు. షర్మిల లేఖతో ఏపీలో పొలిటికల్‌ హీట్‌ ఒక్కసారిగా వేడెక్కింది. షర్మిల లేఖను టీడీపీ విడుదల చేయడంతో రాజకీయంగా అగ్గి రాజుకుంది.

Latest Articles

వంట నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని ఎందుకు కోరారు? దానికి ప్రత్యామ్నాయం ఏమిటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు చేసిన ఒక కీలక పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం కొనుగోళ్లు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించిన మోదీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్