33.5 C
Hyderabad
Saturday, April 19, 2025
spot_img

గుంటూరు మిర్చి యార్డుకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు. కాసేపట్లో మిర్చి రైతులతో వైఎస్‌ జగన్‌ మాట్లాడనున్నారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు.

జగన్‌ రాక నేపథ్యంలో వైసీపీ పార్టీ శ్రేణులు, మద్దతుదారులు, రైతులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌.. వాళ్లకు మద్దతుగా నిలవనున్నారు. ఈ క్రమంలో మిర్చి యార్డును సైతం ఆయన సందర్శించే అవకాశం ఉంది. రైతులను అడిగి పలు విషయాలు తెలుసుకోనున్నారు.

Latest Articles

ఆస్పత్రుల్లో జరిగే అన్యాయాలపై పోరాటమే ‘డియర్ ఉమ’

తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం నేడు ఏప్రిల్ 18న విడుదలైంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్