33.2 C
Hyderabad
Wednesday, February 12, 2025
spot_img

ఏపీ సర్కారుపై వైసీపీ నేత సాకే శైలజానాథ్‌ విమర్శలు

ఏపీ సర్కారుపై వైసీపీ నేత సాకే శైలజానాథ్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో కూటమి సర్కార్‌ హామీల అమలుకు పవన్‌ కల్యాణ్‌ ఎందుకు బాధ్యత తీసుకోరని ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటున్న పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయరా.. అంటూ నిలదీశారు. శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్నారు. అలాగే కక్ష సాధింపు చర్యలను మానుకుని హామీలను అమలు చేయాలని కూటమి నేతలకు సూచించారు.

Latest Articles

కాంగ్రెస్ లో ఇమడలేకపోతున్న ఆ ఎమ్మెల్యే?

కాంగ్రెస్ పార్టీకి ఆ ఎమ్మెల్యే గుదిబండలా మారాడా? ఎమ్మెల్యేల బలం పెరుగుతుందని పార్టీలో చేర్చుకుంటే.. ఇప్పుడు పార్టనే ఓడించే స్కెచ్చులు వేస్తున్నాడా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్