22.7 C
Hyderabad
Friday, October 24, 2025
spot_img

మూడో దఫాలో మూడు రెట్లు అధికంగా పని చేస్తాం- మోదీ

   ప్రజలు వరుసగా మూడోసారి సేవ చేసే అవకాశం ఇచ్చారని, ఈ దఫాలో మూడు రెట్లు అధికంగా పని చేస్తామని చేప్పారు ప్రధాని మోదీ. 18వ లోక్‌సభలో విపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. జనహితం కోసం సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్యంపై పడిన మచ్చకు రేపటితో 50 ఏళ్లు మోదీ గుర్తు చేశారు. 50 ఏళ్ల కిందట జరిగిన తప్పు మరెవరూ చేయ కూడదని ప్రధాని పేర్కొన్నారు. సామాన్య ప్రజల ఆకాంక్షలకు తగినట్లు పని చేయాలని కోరారు. ఈనేపథ్యం లోనే కొత్త లోక్‌ సభ సభ్యులకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. కొత్త ఆశలు, కొత్త ఉత్సాహం తో ముందు కు సాగాలని పిలుపునిచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్