కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నామన్నారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ యుద్ధంలో తమ కార్యకర్తలపై నిత్యం అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. వేధింపులు, నిర్భంధాలు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. ఈ యుద్ధంలో తమ ప్రతి సైనికుడికి తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. కచ్చితంగా న్యాయం గెలుస్తుందన్నారు జగన్.
కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాం – జగన్
0
138
Previous article
Next article
Latest Articles
మల్లారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం.. కాంగ్రెస్ లేదా బీజేపీలోకి?
మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీ మారడం దాదాపు ఖరారు అయిందా...? అందుకే గులాబీ పార్టీకి దూరంగా ఉంటున్నారా...? బిఆర్ఎస్ అధిష్టానం సైతం మల్లారెడ్డిని లైట్ తీసుకుందా...? తాజాగా మాజీ మంత్రి...
- Advertisement -
- Advertisement -


