21.2 C
Hyderabad
Friday, November 28, 2025
spot_img

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు పార్టీల నేతలు జుగుప్సాకరమైన, వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయాలను బ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతారహితంగా రాజకీయాలను కలుషితం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కానీ, ఏ మొహం పెట్టుకొని రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. తాను ఎవరికీ గులాం కాదని..భారతీయులకు బీజేపీ పార్టీకి మాత్రమే గులాంను అని సీఎంకు కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్