25.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

బ్రేకింగ్: 37 మందిని డీబార్‌ చేయాలని టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం

స్వతంత్ర, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశ్నపత్రాల లీక్‌ కేసు నిందితులను డీబార్‌ చేయాలని టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అరెస్టు అయిన అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో 37 మంది టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలు కూడా ఇకపై రాయకూడదని స్పష్టం చేసింది. ఏవైనా అభ్యంతరాలుంటే రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మందికి నోటీసులు జారీ చేసింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్