మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. నేడు విచారణ జరగాల్సి ఉండగా రేపు వాదనలు వింటామని న్యాయస్థానం తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లిన అవినాశ్ రెడ్డి.. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సీబీఐ అధికారులు కూడా పులివెందులలోనే మకాం వేసినట్లు సమాచారం. అంతకుముందు అవినాశ్ కు ఈనెల 25వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై వివేకా కూతురు సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఉత్తర్వులను సీజేఐ ధర్మాసనం రద్దు చేసింది.
అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా
0
304
Previous article
Next article
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


