Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

రేపు ఉదయం విచారణకు రండి.. అవినాశ్ రెడ్డికి సీబీఐ తాజా నోటీసులు

ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో 3.45గంటలకు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5గంటల వరకు అవినాశ్ ను విచారణకు పిలవొద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో సాయంత్రం 5 గంటల తర్వాతే విచారణకు పిలుస్తామని సీబీఐ అధికారులు న్యాయస్థానానికి తెలిపారు. దీంతో రేపు ఉదయం 10.30గంటలకు విచారణకు హాజరుకావాలని తాజాగా సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటికే విచారణ కోసం సీబీఐ కార్యాలయానికి చేరుకున్న అవినాశ్.. సీబీఐ నోటీసులతో ఇంటికి బయలుదేరారు.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్