స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్ జిల్లా డోంగర్ఘర్లో విషాదం జరిగింది. మేనకోడలి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందటం కలకలం రేపుతోంది. వధూవరులతో డ్యాన్స్ చేస్తూనే దిలీప్ అనే వ్యక్తి మృతి చెందారు. దీంతో పెళ్లింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.