స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఘోర రద్దు ప్రమాదం జరిగింది. ఏవోబీలో ట్రాక్టర్ బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులు మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ బోడపోధర్ గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుపుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.