బత్తిని కుటుంబం ఇచ్చే చేప ప్రసాదం కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి ప్రజలు తరలివస్తున్నారు. ఆస్తమా, దగ్గు, ఉబ్బసం ఇతర శ్వాస కోస సమస్యల నివారణ కోసం బత్తిని కుటుంబం ఇచ్చే చేప ప్రసాదం మీద నమ్మకంతో ప్రజలు హైదరాబాద్ కు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు సాగే చేప ప్రసాదం పంపిణీ కోసం ప్రజలు రెండు రోజుల ముందే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకున్నారు. జబ్బులు తగ్గుతాయాన్న నమ్మకంతో పాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేక పోవడంతో ఈ ప్రసాదం కోసం వస్తున్నామని ప్రజలంటున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేశామని బత్తిని సోదరులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రేపు, ఎల్లుండి చేప ప్రసాద పంపిణీ
0
250
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


