26.2 C
Hyderabad
Tuesday, October 14, 2025
spot_img

600మంది పోలీసులతో నూతన సచివాలయానికి భద్రత

తెలంగాణ ప్రభుత్వం అత్యంత కొత్త హంగులతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. ఈనెల 30న నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 600మంది స్పెషల్ పోలీసులతో భద్రత కల్పించడంతో పాటు 300 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీజీసీ అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ ఆనంద్ కొత్త సచివాలయంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. కమాండెంట్ స్థాయి అధికారితో భద్రతను పర్యవేక్షించనున్నారని తెలిపారు. కాగా ఇప్పటికే విడుదలైన సచివాలయం డ్రోన్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్