27.2 C
Hyderabad
Monday, January 13, 2025
spot_img

బీఆర్ఎస్ మేనిఫెస్టో ఇదే..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ 6 గ్యారెంటీ స్కీమ్ లను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కి సంబంధించిన మ్యానిఫెస్టోను ప్రకటించారు సీఎం కేసీఆర్. ముఖ్యంగా ప్రజలందరికీ రూ.5లక్షల కేసీఆర్ బీమా. కేసీఆర్ బీమా పేరుతో కొత్త స్కీమ్ ఏర్పాటు చేయనున్నారు. సాామాజిక పెన్షన్లు రూ.5వేలకు పెంపు. తెల్లరేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణి, మైనార్టీ బడ్జెట్ పెంపు, మైనార్టీ సంక్షేమం.. ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలను ప్రారంభిస్తామని తెలిపారు. దళితబంధును కొనసాగిస్తాం. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని నిర్ణయం. మైనార్టీ జూనియర్ కళాశాలకు డిగ్రీ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయడం వంటివి మ్యానిఫెస్టోలో చేర్చారు సీఎం కేసీఆర్. ఇచ్చిన హామీలన్నింటిని 6 నెలల్లో అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. చనిపోయిన రైతులకు రైతుబీమా ద్వారా రూ.5లక్షలు అందజేశాం. వీటన్నింటిని యదావిధిగా కొనసాగుతున్నాయి. 1కోటి 10లక్షల కుటుంబాలు ఉంటాయి.. ఈ కుటుంబాలన్ని 93 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులున్నాయి. కేసీఆర్ బీమా పథకం వర్తిస్తుందని తెలిపారు. కేసీఆర్ బీమా ప్రతీ ఇంటికి బీమా పథకం ప్రజలకు చాలా మేలు చేస్తుంది.

Latest Articles

జమ్ముకశ్మీర్‌లో జడ్‌-మోడ్‌ సొరంగం.. సైన్యానికి కీలకం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్ముకశ్మీర్‌ గాందర్‌బల్‌ జిల్లాలో నిర్మించిన జడ్‌-మోడ్‌ సొరంగాన్ని ప్రారంభించారు. అనంతరం టన్నెల్‌ లోపలికి వెళ్లి పరిశీలించారు. శ్రీనగర్‌-లేహ్‌ జాతీయ రహదారిపై సోన్‌మార్గ్‌ ప్రాంతంలో రూ.2,700 కోట్లతో జడ్‌-మోడ్‌ టన్నెల్‌ను నిర్మించారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్