31.7 C
Hyderabad
Sunday, June 1, 2025
spot_img

నాకు ఓటు వేసిన వాళ్లు తలదించుకునే పని ఎప్పడూ చేయలేదు

తనకు ఓటు వేసిన వాళ్లు తలదించుకునే పని ఎప్పడూ చేయలేదని అన్నారు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్‌ రెడ్డి. నైతిక విలువలకు కట్టుబడి ప్రజాప్రతినిధిగా కొనసాగుతూ వస్తున్నానని చెప్పారు. తాను ఎటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడలేదని అన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌తోనే తమకు పోటీ అని, బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని చెప్పారు. బీఆర్ఎస్ శకం ముగిసిందన్న కిషన్‌ రెడ్డి.. సికింద్రాబాద్‌లో కాషాయ జెండా ఎగరేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్