33.1 C
Hyderabad
Saturday, April 19, 2025
spot_img

రేపు జరగాల్సిన ఏపీ కేబినెట్‌ సమావేశం వాయిదా

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం దిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తుండటంతో ఈ నెల 20న జరగాల్సిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది.

చంద్రబాబు ఈరోజు సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రేపు సాయంత్రం కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్​కు చేరుకుంటారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున చంద్రబాబు ప్రచారం కూడా చేశారు.

Latest Articles

ఆస్పత్రుల్లో జరిగే అన్యాయాలపై పోరాటమే ‘డియర్ ఉమ’

తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం నేడు ఏప్రిల్ 18న విడుదలైంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్