24.1 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

గుంటూరులో ఉద్రిక్తత ..పలువురికి గాయాలు

గుంటూరు పట్టణం కృష్ణ బాబు కాలనీలో రెండు వర్గాల మధ్య గొడవ ఉద్రిక్తతలకు దారి తీసింది. దాదాపుగా 30 మంది యువకులు బాహాబాహీకి దిగారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయ పడ్డారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆస్పత్రిలో కూడా ఇరు వర్గాలుకు గొడవకు దిగాయి. ఆస్పత్రిలోనే ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు .. ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్