తెలంగాణలో గృహ హింస కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆధునిక సమాజంలోనూ మహిళలు గృహ హింసలు ఎదుర్కొంటున్నారు. దేశంలో గృహ హింస కేసులకు సంబంధించిన నివేదికను కేంద్ర గణాంక మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ‘విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా-2022’ సర్వే పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 75శాతం గృహ హింస కేసులతో అసోం రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా.. 50.4శాతం కేసులతో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది. 48.9శాతం కేసులతో ఢిల్లీ మూడవ స్థానంలో ఉంది. ఇక మూడవ వంతు కేసులు భర్త, బంధువులు చేస్తున్న దాడులే ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న దాడుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.
గృహ హింస కేసుల్లో రెండవ స్థానంలో నిలిచిన తెలంగాణ
0
279
Previous article
Latest Articles
అనిల్ రావిపూడి.. ప్రయోగం చేయబోతున్నారా..?
హిట్ మిషన్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది అనిల్ రావిపూడి. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తున్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రస్తుతం వెంకీ, కళ్యాణ్ రామ్...
- Advertisement -
- Advertisement -


