30.2 C
Hyderabad
Thursday, June 8, 2023

CS Santhi Kumari | రెరా చైర్మన్ గా సీఎస్ శాంతికుమారి నియామకం

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS Santhi Kumari)కి ప్రభుత్వం మరో కీలక పదవి అప్పగించింది. రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అథారిటీ(రెరా) చైర్మన్ గా చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శాంతికుమారిని ఇటీవల సీఎస్ గా ప్రభుత్వం నియమించింది. దీంతో తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా ఆమె రికార్డు సృష్టించారు. 2025 ఏప్రిల్ వరకు ఆమె చీఫ్ సెక్రటరీ పదవిలో కొనసాగనున్నారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా ఆమె పని చేశారు.

Read Also: సాత్విక్ సూసైడ్ కేసులో నలుగురు అరెస్ట్

Follow us on:  Youtube  Instagram

Latest Articles

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.. గవర్నర్ కు టీడీపీ విన్నపం

స్వతంత్ర, వెబ్ డెస్క్: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ నేతలు అన్నారు. గురువారం నాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మండలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
252FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్