30 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

కేటీఆర్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు: సంజయ్

Bandi Sanjay |TSPSC పేపర్ లీక్ వ్యవహారంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యోరపణలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. పేపర్ లీక్ వెనక మంత్రి కేటీఆర్ హస్తం ఉందని బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం.. ఆ ఆరోపణలను ఖండిస్తూ వారిద్దరికీ కేటీఆర్(KTR) రూ.100 కోట్ల పరువు నష్టం దావా లీగల్ నోటీసులు పంపించడం తెలిసిందే. ఈ నోటీసులపై బండి సంజయ్(Bandi Sanjay) స్పందిస్తూ కేటీఆర్ పరువుకు రూ.100 కోట్లు అయితే.. మరీ 30లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు. పేపర్ల లీకేజీ వల్ల నష్టపోయిన యువతకు ఎంత డబ్బులు చెల్లిస్తావని నిలదీశారు. కేటీఆర్ ఉడుత ఊపులకు భయపడే ప్రస్తక్తే లేదని.. నోటీసులను లీగల్‌గా ఎదుర్కొంటామని తెలిపారు.

Read Also: ఫోన్ పే, పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. ఛార్జీలు ఉండవు

Follow us on:   YoutubeInstagram Google News

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్